దేశంలో కరోనా మహహ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్లో ఈ...
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....
తెలంగాణను చలి వణికిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్పాత్లపై నిద్రించేవారు నరకం చూస్తున్నారు.
ఉత్తరాది...
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించగా.. భారత్కు చెందిన మరో వ్యక్తిలో...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను వణికిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో హస్తినలో మొత్తం కేసులు 10కి చేరాయి. ప్రస్తుతం...
వెస్టిండీస్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ జట్టులో నలుగురికి కరోనా సోకగా.. ఇప్పుడు మరో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వికెట్కీపర్-బ్యాటర్ షాయ్ హోప్,...
భారత్ లో కొత్తగా 7,974 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,948 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవమే చేస్తోంది.
కొత్తగా 7,07,768...
మనం తినే ఆహారానికి రుచి రావాలంటే అందులో సరిపడ ఉప్పు పడాల్సిందే. లేకపోతే ఆహారం రుచించదు. తినడానికి మనసు ఒప్పదు. అయితే వంటలకు రుచిని తెచ్చే ఈ ఉప్పు మన ఆరోగ్యాలను మాత్రం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...