ఒడిశా మయూర్భంజ్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధిత...
భారత్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కేసులు పెరగగా తాజాగా కేసుల సంఖ్య 8,318కి చేరింది. వైరస్ ధాటికి మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 10,967 మందికి...
మన రోగాల బారిన పడడానికి ఎన్నో కారణాలుంటాయి. మొదటగా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసి ఒత్తిడి ఇలా తదితర కారణాల రోగాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే తినే ఆహార...
కర్ణాటక ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 150 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులు కరోనా బారిన పడటంతో కాలేజీకి...
భారత్ లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 10,549 మందికి కొవిడ్ పాజిటివ్గా...
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ఏఎఫ్పీ మీడియా సంస్థ తెలిపింది.
దేశంలో క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి...
చలికాలంలో ఒంట్లో శక్తి తగ్గి, జబ్బుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మన ఆహారంలో ఏ ఆహారాన్ని భాగం చేసుకోవాలి. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి ఎటువంటి ఆహారం సాయపడుతుంది. ఇలాంటి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...