చైనాలో కరోనా వ్యాప్తి మళ్లీ కలవరం సృష్టిస్తోంది. పర్యటకుల కారణంగా ఆ దేశంలో వైరస్ బాధితులుగా మారే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు అక్కడి అధికారులు. వైరస్...
పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిస్కెట్లను ఇష్టపడుతుంటారు. ఇక ఉద్యోగస్తులైతే.. బ్రేక్ సమయంలో టీలో ముంచుకుని బిస్కెట్లు తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు. ఇలా ప్రతీ రోజూ ఎవరొకరు...
రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నందన కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో పాటు..దుకాణాలన్నింటినీ అక్టోబర్...
మనదేశంలో అనేక రకాల ఆకుకూరలు సమృద్ధిగా పండుతాయి. గోంగూర, పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, పుదీనా..ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలు తినాలని ఎవరికైనా ఉంటుంది. కానీ...
సాధారణంగా మహిళలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో రక్తస్రావం అవుతుందన్న విషయం తెలిసిందే. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై,...
వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్...
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే కోవిడ్ నుంచి పూర్తి రక్షణ పొందొచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో...
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ చరిత్ర సృష్టించింది. టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును అందుకుంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంతో అక్టోబర్ 21 నాటికి 100 కోట్లకు చేరింది. తాజా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...