చాలా మంది ఈ మధ్య ఆలుబుఖరా పండ్లు తీసుకుంటున్నారు. వైద్యులు కూడా వీటిని తీసుకోమని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.ఎరుపు-నీలం రంగులో కనిపించే ఆలూబుఖరా పండ్లు రెయినీ సీజన్లో కనిపిస్తాయి....
మనం ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో రాగి గ్లాసులు, రాగి పాత్రలు చూస్తు ఉంటాం. అయితే రాగి చెంబుతో మన పెద్దలు నీరు పోసుకుని తాగేవారు. అందులో రాగికి యాంటి బ్యాక్టిరియల్ నేచర్ ఉందని,...
హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో...
హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఇవాళ మరింతగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ కూడా డబుల్ డిజిట్ కేసులే జిహెచ్ఎంసి పరిధిలో నమోదు అయ్యాయి. ఇవాళ తెలంగాణ మొత్తంలో కేసులు 784 మాత్రమే నమోదు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రతి అనుమానితునికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ర్యాపిడ్ టెస్టులు బంద్...
జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దయవలన కరోనా తగ్గుముఖం పడుతోందని అన్నారు. కోవిడ్...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3042. నిన్న సోమవారం 2100 కేసులు నమోదు కాగా ఇవాళ భారిగా...
ఈ మధ్య రాత్రి పూట చాలా మంది రైస్ తినకుండా జొన్నరొట్టెలు తింటున్నారు. వైద్యులు కూడా జొన్న రొట్టెలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం జొన్న రొట్టెలు కొన్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...