నిన్నటితో పోలిస్తే ఇవాళ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం తర్వాత నిన్న తొలిసారి జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ డిజిట్ కేసులు...
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇక మన దేశంలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోంది. అన్నీ రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ లు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఓ దేశం...
లడ్డుగా ఉండే వారికి చాలా కష్టాలే ఉంటాయి. వారు కుసుంటే లేవలేరు. లేస్తే కుసోలేరు. నడవాలంటే కూడా ఇబ్బందే. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతుంటది. అయితే లడ్డుగా ఉండేవారు...
మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో తులసికి ఎంతో ప్రత్యేకమైన స్ధానం ఉంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. మనం తులసి చెట్టును దేవతగా భావిస్తుంటాం. ఇంట్లో తులసి మొక్క ఉంటే...
కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా తెలియచేస్తున్నారు. ఇక...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 2930. ఇవాళ 36 మంది మరణించారు.
ఇవాళ మొత్తం 90532 నమూనాలు పరీక్షించారు....
సీజన్ మారిన వెంటనే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఏ సీజన్ లో తినే ఫుడ్ ఆ సీజన్లో కచ్చితంగా తీసుకోవాలి. వర్షాకాలం వచ్చింది...
తెలంగాణలో శనివారం కరోనా మహమ్మారి తీవ్రత భారీగా తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 848 మాత్రమే నమోదు కావడం ఊపిరిపీల్చుకునే అంశం. జిహెచ్ఎంసిలో నిన్నటివరకు త్రిబుల్ డిజిట్ సంఖ్యతో కేసులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...