గరుడ పురాణం ఈ మాట మనలో చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దగా దీని గురించి తెలియకపోయినా 20 నుంచి 30 ఏళ్ల వారికి దీని గురించి తెలుసుకోవాలి అని...
ఇప్పుడు ప్రతీ ఒక్కరు కరోనాకి భయపడి ఇమ్యునిటీ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సీ విటమిన్ మందులు వేసుకుంటున్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా విటమిన్ సీ అధికంగా ఉండే ఫుడ్ ఎక్కువగా తినేస్తున్నారు. అయితే...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వెల్లడైన కరోనా బులిటెన్ లో ఒక జిల్లాలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నాటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఆదివారం నాటితో పోలిస్తే ఎపిలో స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం నాడు 55002 నమూనా పరీక్షలు జరపగా 2620...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తున్నారు. అన్నీ దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు కొనసాగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే 60 ఏళ్లు దాటిన వారికి టీకా వేయడం జరిగింది. ఇక కరోనా...
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,256 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 1422 మంది మృతి.
నిన్న ఒక్కరోజే కోలుకున్న 78,190 మంది బాధితులు.
దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,99,35,221 కి...
ఈ రోజుల్లో ఏ తినే వస్తువు అయినా వెంటనే జనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. ఇక సమ్మర్ లో అయితే ఆ ఫ్రిడ్జ్ లో ఉండే వస్తువులు ఎక్కడా ఉండవు. ఇక దేవుడికి...
ఈ కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మందికి పోస్ట్ కోవిడ్ లో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. అయితే తాజాగా వైద్యులు కొన్ని విషయాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...