కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా భారతీయ రైల్వే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని సర్వీసులు మాత్రమే నడుపుతోంది. అంతేకాదు ప్రతీ స్టేషన్లో ప్రయాణికులు కచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే వారికి ప్రయాణానికి...
దేశ వ్యాప్తంగా కరోనా టీకా తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ ప్రయారిటీ ప్రకారం 60 ఏళ్లు పై బడిన వారు 50 ఏళ్లు పైబడిన వారికి టీకాలు...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు బులిటెన్ లో వెల్లడైంది. సోమవారం నాడు 1511 కేసులు నమోదు కాగా మంగళవారం 1556 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణలో ఆదివారం ప్రభుత్వం...
భోజనం అయినా టిఫిన్ అయినా మితంగా తీసుకుంటే అమృతం. కాదు అని ఎక్కువగా తీసుకుంటే అనేక రోగాలకు మన శరీరం వెల్ కమ్ పలికినట్టే. ఇక నిపుణులు చెప్పేది ఏమిటి అంటే ఉదయం...
వర్షాకాలం వచ్చేసింది. ఇక వానలు కురిశాయి అంటే సీజనల్ వ్యాధులు కూడా పలకరిస్తాయి. అందుకే వానాకాలం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా వర్షంలో ఎక్కువ తడిసేవారు జలుబు, జ్వరం ఇలాంటి ఇబ్బందులు పడతారు....
తెలంగాణ వైద్య సబ్బంది పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం 24 సంఘాలతో కూడిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 5.2.% కు తగ్గింది. కరోనా కంట్రోల్ లోనికి వస్తున్నట్లు అనిపిస్తోంది అని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. సోమవారం...
చాలా మంది చేపల కూర, ఫ్రై తిన్న తర్వాత పెరుగు మజ్జిగ పాలు ఇలాంటి డెయిరీ పదార్ధాలు తీసుకోరు. అంతేకాదు వెన్న నెయ్యి కూడా తీసుకోరు. దీని వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...