ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది... అర్థిక రాజధాని అయిన అమెకా కూడా కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతోంది... ఈ వైరస్ అరికట్టేందుకు ఒకవైపు వైద్యులు నిరంతరం...
కోవిడ్ 19 దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా తమ దండయాత్రను కొనసాగిస్తోంది... అయితే ఇది మరింత వ్యాప్తి చెందకుండా వైరస్ ను ఇంటిలోకి...
ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు, అయితే ఇమ్యునిటీ పవర్ బాగుండి ఉంటే వారు కరోనా వచ్చినా శరీరం రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో వెంటనే క్యూర్ అవుతున్నారు, మరేమైనా అనారోగ్య...
ఈ కరోనా సమయంలో చాలా మంది విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు.. అయితే ఈ మందులు గతంలో 14 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలకు పెరిగింది, డిమాండ్...
గసగసాలు చూడగానే తెల్లగా ఉంటాయి, అంతేకాదు కమ్మటి వాసన వస్తాయి, వీటిని ఉత్తిగా కూడా తింటారు, అయితే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మషాలా కూరల్లో కూడా గసగసాలు బాగా వాడతారు,...
ఎర్రగా ఉండే క్యారెట్ చూడగానే ఎవరికయినా తినాలి అనిపిస్తుంది, అంతేకాదు ఇది శరీరానికి ఎంతో మంచిది.. రంగు మేనిఛాయ కూడా పెరుగుతాయి ముఖం వచ్చస్సు బాగుంటుంది, తెలుపు రావాలి అని ముఖం మంచి...
మన శరీరానికి మంచి బలం చేకూర్చే ఆహరంలో పాలు ఎలాగో పెరుగు అలాంటిదే, నిత్యం పెరుగు తినే వారికి ఎముకలు బలంగా ఉంటాయి, పెరుగు లేదా మజ్జిగ చేసుకుంటే మంచి బలం వస్తుంది
పెరుగు...
చాలా మంది ఈ కరోనా సమయంలో ఇంట్లో ఉంటున్నారు, అంతేకాదు మంచి ఇమ్యనిటీ ఫుడ్ తీసుకుంటున్నారు, రూపాయి ఎక్కువైనా పర్వాలేదు మంచి ఫుడ్ కావాలి అని అంటున్నారు, చాలా వరకూ కాక నూనె...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...