మెంతులు ఇవి చూడగానే అమ్మో చేదు అంటాం, అయితే శరీరానికి ఇవి చాలా మంచిది, అంతేకాదు చారు రసంలో మెంతులు వేసి తింటే ఇంకా టేస్ట్ ఉంటాయి, అలాగే శరీరంలో మలినాలు పోతాయి...
మనకు ఉన్న దానిలో ఎంతో కొంత సాయం చేసి, నిరుపేదలకు లేనివారికి చేయూత అందివ్వాలి అని అంటారు , ఇలా సాయం చేసేవారు చాలా మంది ఉంటారు.. పేరు కోసం గొప్ప కోసం...
మానవత్వాన్ని అన్న పదాన్ని చెరిపేసింది కరోనా వైరస్... ప్రాణాలతో ఉన్నప్పుడు కరోనా బాధితులు ఎంతటి పరిస్థితులను ఎదుర్కున్నారో చనిపోయాక కూడా అంతటి ఘోరంగా తయారు అయింది వారి మృత దేహాల పరిస్ధితి...
కరోనా...
మనం తినే ఆహారంలో ఎంతో జాగ్రత్తవహించాలని నిపుణులు చెబుతున్నారు... ముఖ్యంగా ఆహారంలో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని తాజాగా నిపుణులు చెబుతున్నారు... ఉప్పు ఎక్కువగా తింటే అది స్లో పాయిజన్...
జున్ను అంటే ఎవరికి అయినా ఇష్టమే, వీటిలో బెల్లం మిరియాలు వేసి కలిపితే వాటిని మురిపాలు అని అంటారు, అంత రుచిగా ఉంటాయి, అయితే పాడి ఉన్న వారికి జున్నుకు కొదవ ఉండదు,...
చేదుగా ఉన్న ఆహరపదార్దాలు పోపుల సామాన్లు అంటే చాలా మంది ఇష్టం చూపరు ...కాని అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, కాకరకాయ మెంతులు వాము ఇలాంటివి ఘాటుగా ఉన్నా ఎంతో మేలు...
చాలా మంది పచ్చి కాయగూరలు తీసుకుంటారు.. వాటితో పాటు ఆకుకూరలు కూడా తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు, ఆకుకూరలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి మేలు చేస్తాయి, ఆకుకూరలు జీర్ణశక్తిని...
చూడగానే ఎర్రగా ఉంటుంది... లుక్కే కాదు బ్లడ్ కూడా శరీరానికి బాగా పట్టేలా చేస్తుంది, అదే బీట్ రూట్, మనిషికి చాలా మంచిది, ఇది తింటే శరీరానికి ఛాయ వస్తుంది, రక్తం బాగా...
రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని...
తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి నాయకులతో రహస్యంగా కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు....
జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తన ఎన్నికను ఖరారు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాగబాబు...
తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. 1365 పోస్టుల భర్తీ కోసం...
తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్...