పెరుగు తింటే శరీరానికి ఎంతో మంచిది అంటారు.. శరీరానికి అన్ని పోషకాలు రావాలి అంటే కచ్చితంగా అన్ని రకాల ఆహరాలు తినాలి అందుకే పెరుగుని కూడా ఎప్పుడూ వద్దు అని అనకూడదు.. కాని...
మూత్ర విసర్జన కచ్చితంగా ప్రతీ జీవి చేయాల్సిందే.. సరైన విధంగా రోజూ ఇబ్బంది లేకుండా మూత్ర విసర్జన చేస్తేనే ఆ వ్యక్తి ఆ జీవి ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతారు, లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్లే,...
కిడ్నీలో చాలా మందికి రాళ్లు కూడా వస్తూ ఉంటాయి ..అయితే మనం తినే ఆహరమే కాదు మనం చేసే కొన్ని స్వయంకృతాపరాదాలు కూడా ఇలాంటి ఒత్తిడి సమస్యలకు కారణం అవుతాయి, ఇక చాలా...
ఇప్పుడు సిగరెట్ తాగడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది... చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ప్రతీ ఒక్కరు సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు... కాలేజీ విద్యార్థులు అయితే చెప్పాల్సిన...
ఈరోజుల్లో ప్రపంచంలో 25 శాతం కుటుంబాలు ఇంటిలో ఎవరో ఒకరికి షుగర్ వల్ల ఆయా కుటుంబాలు బాధ పడుతున్నాయి.. ఇది ఒకసారి వచ్చింది అంటే చచ్చే వరకూ మనల్ని వదిలి పెట్టదు.. అయితే...
ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు బాగా చదవాలి అని ప్రయోజకులు అవ్వాలి అని కోరుకుంటారు.. ఈ సమయంలో వారు ఏది అడిగితే అది ఇస్తారు, వారిని గారం చేస్తారు, అయితే ఈరోజుల్లో బయటఫుడ్...
కరోనా వైరస్ రాకుండా ఉండాలి అని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం, అయితే ముఖ్యంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరిస్తున్నారు, ఎదైనా అనుమానం వస్తే జ్వరం జలుబు వస్తే మాస్క్ వాడండి అని...
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో పలువురు నటులు, ఇన్ఫ్ల్యూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిలో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. శనివారం చెన్నైకి వెళ్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రణాళికలకు వ్యతిరేకంగా చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం...
ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. పెద్దపల్లి(Peddapalli) జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ప్రతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలే ఆయుధాలవుతున్నాయి. ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం...