ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు జంతు చర్మ వ్యాధి లంపి కలకలం రేపుతోంది. రత్లాంలో రెండు కేసులు...
ప్రస్తుతకాలంలో చాలామందికి వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపొయింది. కానీ వెంట్రుకలను స్ట్రెయిట్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు కావడంతో పాటు..రసాయన చికిత్సల కారణంగా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే...
నల్గొండ జిల్లాలో కొత్త బ్యాక్టీరియాను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. కార్నీ బాక్టీరియాలో ఇది కొత్త ఉత్పరివర్తనమని పరిశోధకులు తెలిపారు. దీన్ని ఫ్లోరైడ్ ప్రాంతాలు గల భూముల్లో గుర్తించడం ఇదే...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్...
కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కిస్మిస్ తీయగా ఉండడం వల్ల దీనిని తినడానికి చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడతారు. తీయతీయటి ఎండుద్రాక్ష రుచిలోనే కాదు, లాభాలు...
ఓ వైపు మహమ్మారి కరోనా మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఎంటర్ అయిన ఒమిక్రాన్ తాజాగా ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తుంది....
మనలో చాలామంది పెదవుల చుట్టూ, పెదవుల పైన లేదా ముక్కు మీద, ముక్కుకు ఇరు వైపులా నల్లగా ఉంటుందని బాధపడుతుంటారు. దాంతో ఈ నలుపుదనాన్ని తొలగించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అనుకున్న...
భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. భారత్ నుంచి తిరిగివచ్చిన నేపాలీలూ పలువురు కొవిడ్ బారినపడినట్లు పేర్కొన్నారు.
ఈ...
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం...
ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్(Gottipati Bharath).. తన సోదరి, దర్శి టీడీపీ...
దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు జరగకుండానే బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ(Surat Lok Sabha) స్థానం...
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్...
హైదరాబాద్(Hyderabad) పోలీసులు మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 23న గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ...