తెలంగాణాలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా నార్కట్ పల్లి గురుకులాల్లో కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా...
ఇప్పటికే అనేక వ్యాధులు ప్రజల పాలిట శాపంగా మారాయి. కరోనా, కొత్త వేరియంట్లు కాక మొన్న మంకీఫాక్స్ ఇక తాజాగా భారత్లో మరో కొత్త వ్యాధి కలకలం రేపింది. కేరళ వాయనాడ్ జిల్లా...
ప్రస్తుతం మనలో చాలామంది తలలో పేల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీటి కారణంగా తలలో ఎప్పుడూ దురద పెడుతుండడంతో చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాకుండా దురదల కారణంగా చాలా మంది వేళ్లతో తలను గోకడం...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల కల్లోలం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్లు, ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్. ఇవన్నీ ప్రజలకు కంటి మీద కునుకు...
ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో...
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ భారత్కూ విస్తరించింది. మొదటి రెండు కేసులు కేరళలో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాల గురించి తెలుసుకోవడం...
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంతో సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు, ట్రీట్మెంట్స్ తీసుకున్న అనుకున్న మేరకు ఫలితాలు లభించడం లేదు. అందుకే ఎలాంటి...
తెలంగాణాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,552 మందికి కోవిడ్ టెస్టులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...