ఈ మధ్యకాలంలో ఉప్పు ఎక్కువగా తినేవారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. కానీ ఉప్పు అధికంగా తినడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం రుచికి మాత్రమే బాగుటుందని..కానీ ఉప్పు ఎంత తగ్గిస్తే...
కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు...
మన బాడీ లో అన్ని విటమిన్ లలో బి 12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతాయి. అంతేకాకుండా మన శరీరంలో అత్యంత ముఖ్య భాగమైన బ్రెయిన్...
భానుడు నిప్పులు కుమ్మరించడంతో ప్రజలు ఉదయం 11 దాటితే అడుగు బయట పట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే మనం ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఇవి మనతో పాటు తీసుకుపోతే ఎండ నుండి...
కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు...
సాధారణంగా చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఏ మాత్రం కంగారుగా, భయంగా అనిపించినా వెంటనే గోళ్ళు కొరకడం మొదలు పెట్టేస్తారు. ఇలా గోళ్ళుకొరకడం వల్ల ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గుతాయని అంటుంటారు....
ప్రస్తుత రోజుల్లో ఏసీలో ఉండడం సర్వసాధారణం అయిపోయింది. అధిక మంది సాఫ్ట్ వేర్ జాబ్స్ వైపు మొగ్గుచూపడంతో..ఏసీలో ఉండే వారి సంఖ్య కూడా అధికం అవుతుంది. ఇలా రోజంతా ఏసీలో గడపడం వలన...
సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు..చల్లటి నీళ్ళు తాగడానికి ప్రజలు మొగ్గుచూపుతుంటారు. అందుకు చాలామంది అయిపోయిన వాటర్ బాటిల్స్ లో లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ లో వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...