మన పెద్దలు అన్నం ఎలా వండేవారో ఇప్పటి వారికి చాలా మందికి తెలియదు. మట్టి పాత్రలు కట్టెల పొయ్యిలపై వండేవారు. కానీ ఇప్పుడు ఆ పొయ్యిల ప్లేస్ లోకి గ్యాస్ స్టవ్ లు...
ప్రతీ ఇంటిలో పూజ గది ఉంటుంది లేదా దేవుడి పటాలతో ఓ గూటిలాంటిది ఏర్పాటు చేసుకుంటాం. దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం అన్నది మన తాత ముత్తాతల నుంచి ఇంటిలో కట్టుకుంటున్నాం....
మనుషులు చేసే పనుల వల్లే ప్రకృతి వైపరిత్యాలు వస్తున్నాయి అని అంటున్నారు నిపుణులు. చెట్లు నరికివేయడం, ఖనిజాలు వెలికి తీయడం, నదులు కలుషితం అవ్వడం, కాలుష్యం పెరగడం వీటన్నింటి వల్ల ఎన్నో వైపరిత్యాలు...
వివాహం అయిన తర్వాత తల్లి అవ్వాలి అని ఏ మహిళకి అయినా కోరిక ఉంటుంది. అమ్మతనం అలాంటిది.నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయాలి అని ఆ తల్లి భావిస్తుంది....
యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరిన నాటినుంచి జిల్లా పాలనాయంత్రాంగంపై పట్టు బిగించే పనిలో పడ్డారు పమేలా సత్పతి. ఆమె తొలి వేటు డిపిఆర్ఓ మీద వేశారు. సమాచార శాఖకు అటాచ్...
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై...
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు బుధవారం ఒక మీడియా ప్రకటన జారీ చేశారు. తమ ఉద్యోగాలను పునరుద్ధరించాలని కోరారు. వారు రిలీజ్ చేసిన ప్రకటన యదాతదంగా...
పట్టభద్రుల శాసన మండలి ఎలక్షన్...
పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి చేతికి అందే చిన్న వస్తువులు వారు నోటిలో పెట్టుకుంటారు. దీని వల్ల చాలాప్రమాదం. అవి వారి గొంతులో కూడా ఇరుక్కుంటాయి. ఇలాంటి ఘటనలు...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...
మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు...