కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా తన గన్మెన్లను మార్చుతున్నారని వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన (Driver Dastagiri) దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏమైనా జరిగితే దానికి...
Prostitution in the name of Beauty Parlour at Dilsukhnagar: బ్యూటీపార్లర్ పేరిట వ్యభిచారం (prostitution) చేయిస్తున్న వ్యక్తుల గుట్టు రట్టయ్యింది. పోలీసులకు సమాచారం రావటంతో, దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు....
Horse Gram Benefits: ఏంటో ఇంత తిన్నా.. పొట్ట బానలా పెరుగుతూనే ఉంది.. ఎంత వ్యాయామం చేస్తున్నా.. డైట్ ఫాలో అవుతున్నా, పొట్ట మాత్రం తగ్గటం లేదని బాధపడుతున్నారా..? అయితే ఇది మీకోసమే....
తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన 'నువ్వే నువ్వే' సినిమా నేటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 2002, అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం...
హైదరాబాద్లోని మారేడ్పల్లి సీఐగా పని చేస్తున్న నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తుపాకీతో బెదిరించి కిడ్నాప్, అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
సెల్ ఫోన్తోనే రోజూ గడపుతున్నావంటూ కొడుకును తండ్రి మందలించటంతో.. మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. తన కుమారుడు తన వల్లే మరణించాడనే అపరాధ భావంతో తండ్రి కూడా ఉరివేసుకొని మృతి...
టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు పవన్కు గుర్తు రాలేదా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కుంభకర్ణుడిలా ఆరు...
మునుగోడు ఉపఎన్నిక బీజేపీ (BJP) అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా ఇప్పుడు మునుగోడు వైపు చూస్తోందని అన్నారు. మునుగోడు...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...