HOME

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి రాజ‌సం

అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధ‌వారం సాయంత్రం విశేషమైన గరుడ వాహనసేవ జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో...

మోడ్రన్ గొర్రెల ఫారాలు రావాలి : కె.యూ ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ

గొర్రెల పెంపకందార్లు నాయకులుగా ఎదుగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ పిలుపునిచ్చారు. గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో జరుగుతున్న రాష్ట్ర క్లాసులలో భాగంగా బుధవారం...

మోహినీ అవతారంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు...
- Advertisement -

8వ తరగతి లోపు పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ : ఇక ఆ కష్టాలు ఉండవు

ప్రయివేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల వేధింపులు నేడు నిత్యకృత్యమయ్యాయి. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయపెడతున్నాయి కార్పొరేట్ పాఠశాలలు. తమకు కానీ, తమ పిల్లలకు కానీ ప్రస్తుతం చుదువుతున్న పాఠశాల...

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-టిటిడి  

తిరుమల సమాచారం : (22-06-2021) ? నిన్న జూన్ 21 వ‌ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు. ‌ ‌ ? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41...

ఆగ‌ని చైనా క్రూరత్వం -కరోనా సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్ – ఎంత దారుణం

మాంసాహారం తిన‌డంలో చైనాని మించిన వారు లేరు. ఏకంగా అన్నీ ర‌కాల జంతువుల‌ని లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ విజృంభించిన త‌ర్వాత చాలా వ‌రకూ జంతువుల మార్కెట్లు క్లోజ్ అయ్యాయి....
- Advertisement -

రైతుబంధు నిధుల పంపిణీ : నాలుగో రోజూ ఆ జిల్లానే టాప్

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఈనెల 15న మొదలైన నిధుల పంపినీ నేడు నాలుగోరోజుకు చేరుకుంది. తొలిరోజు ఒక ఎకరం భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు డబ్బును వారి వారి...

నేటి నుంచి లింగంపల్లి టు విజయవాడ ఇంటర్ సిటీ రైలు సేవలు

జూన్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లింగపల్లి టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు బంద్ అయ్యాయి. ఈ రైలు సేవలను దక్షిణ...

Latest news

Telangana | ఏకగ్రీవంగా ఎన్నికయిన ఐదుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్...

Tamil Nadu | హిందీ భాషకి వ్యతిరేకంగా స్టాలిన్ సర్కార్ మరో సంచలనం

కేంద్రం, తమిళనాడు(Tamil Nadu) మధ్య భాషా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిందీ భాషకి వ్యతిరేకంగా మరో సంచలన అడుగు వేసింది. తమిళనాడులోని...

KTR | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం: కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar).. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఈ...

Jagadish Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని(Jagadish Reddy) సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ప్రకటన విడుదల చేశారు....

Gold Price | ఇండియాలో గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు

మార్కెట్ అనిశ్చితుల మధ్య గురువారం బంగారం ధరలు(Gold Price) ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 24 క్యారెట్ల ఏప్రిల్...

Revanth Reddy | రేవంత్‌కు తమిళనాడు నేతల ఆహ్వానం.. ఎందుకో తెలుసా..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(Revanth Reddy) తమిళనాడు డీఎంకే నేతలు ఈరోజు ఢిల్లీ కలిశారు. ఈ నెల 22న చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ(JAC)...

Must read

Telangana | ఏకగ్రీవంగా ఎన్నికయిన ఐదుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు...

Tamil Nadu | హిందీ భాషకి వ్యతిరేకంగా స్టాలిన్ సర్కార్ మరో సంచలనం

కేంద్రం, తమిళనాడు(Tamil Nadu) మధ్య భాషా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే....