HOME

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి రాజ‌సం

అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధ‌వారం సాయంత్రం విశేషమైన గరుడ వాహనసేవ జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో...

మోడ్రన్ గొర్రెల ఫారాలు రావాలి : కె.యూ ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ

గొర్రెల పెంపకందార్లు నాయకులుగా ఎదుగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రొఫెసర్ గడ్డం క్రిష్ణ పిలుపునిచ్చారు. గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(GMPS) ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో జరుగుతున్న రాష్ట్ర క్లాసులలో భాగంగా బుధవారం...

మోహినీ అవతారంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు...
- Advertisement -

8వ తరగతి లోపు పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ : ఇక ఆ కష్టాలు ఉండవు

ప్రయివేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల వేధింపులు నేడు నిత్యకృత్యమయ్యాయి. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయపెడతున్నాయి కార్పొరేట్ పాఠశాలలు. తమకు కానీ, తమ పిల్లలకు కానీ ప్రస్తుతం చుదువుతున్న పాఠశాల...

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-టిటిడి  

తిరుమల సమాచారం : (22-06-2021) ? నిన్న జూన్ 21 వ‌ తేదీన శ్రీవారిని 15,973 భక్తులు దర్శించుకున్నారు. ‌ ‌ ? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 1.41...

ఆగ‌ని చైనా క్రూరత్వం -కరోనా సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్ – ఎంత దారుణం

మాంసాహారం తిన‌డంలో చైనాని మించిన వారు లేరు. ఏకంగా అన్నీ ర‌కాల జంతువుల‌ని లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. ఇక్క‌డ క‌రోనా వైర‌స్ విజృంభించిన త‌ర్వాత చాలా వ‌రకూ జంతువుల మార్కెట్లు క్లోజ్ అయ్యాయి....
- Advertisement -

రైతుబంధు నిధుల పంపిణీ : నాలుగో రోజూ ఆ జిల్లానే టాప్

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఈనెల 15న మొదలైన నిధుల పంపినీ నేడు నాలుగోరోజుకు చేరుకుంది. తొలిరోజు ఒక ఎకరం భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు డబ్బును వారి వారి...

నేటి నుంచి లింగంపల్లి టు విజయవాడ ఇంటర్ సిటీ రైలు సేవలు

జూన్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లింగపల్లి టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు బంద్ అయ్యాయి. ఈ రైలు సేవలను దక్షిణ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...