వర్షాకాలం ఆరంభమైంది. ఇప్పటికే తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తూ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సంచాలకుల నుంచి ఒక ప్రకటన...
జంటనగరాల లోని నాలా లలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ...
మహా వృక్షాల వయసు ఎలా కనుగొంటారు అని మనలో చాలామందికి డౌట ఉంటుంది. అడవుల్లో ఏళ్ల తరబడి ఉన్న చెట్ల వయసు లెక్కించే పద్ధతులేంటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద...
పొద్దుగూకితే పెగ్గు వేసేవాళ్లు మనమధ్య చాలామందే ఉంటారు. పెగ్గు పడనిది ముద్ద దిగదు అంటుంటారు. పెగ్గు వేయనిదే నిద్ర రాదు అని కొందరి నోట వింటుంటాం. డెయిలీ నేను రెండు పెగ్గులు తీసుకుంటాను...
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ...
ఆయన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక మండల అధికారి. ఆయనకు కరోనా సోకింది. కానీ మనోధైర్యంతో కరోనాను జయించారు. అంతా హ్యప్పీగా ఉందనుకున్నాడు. ఇంటిదగ్గర ఎన్నిరోజులుంటమని డ్యూటీలో చేరారు.
కానీ డ్యూటీలో చేరిన రెండు...
ఆ యువకుడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. పేరు ప్రశాంత్. ఉండేది హైదరాబాద్. మాదాపూర్ లోని ఒక ఐటి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. కానీ ఆ యువకుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లి...
జూన్ 15 నుంచి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...