టీడీపీపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ దుశ్శాసునుల పార్టీగా మారిందంటూ ధ్వజమెత్తారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు....
సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారం పొడి చల్లి, వేట కొడవళ్లతో...
బిగ్ బాస్ సిక్స్.. ఎంటర్టైన్మెంట్కు అడ్డా ఫిక్స్ అంటూ వచ్చిన తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. ఈ సీజన్లో హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్లల్లో చాలామంది కంటెస్టెంట్లు...
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడనే మంత్రి కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాంత్రికుడు సలహా మేరకే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారంటూ...
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్తో దేశం మెుత్తం తిరిగి చూసే విధంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్లో నటించనుంది. సిటాడెల్ ఇండియా పేరిట తెరకెక్కుతున్న వెబ్...
మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు....
పండుగ జోష్లో అందరూ ఉన్నారు.. బయట జోరున వర్షం.. వాతావరణం చల్లగా ఉంది.. ఇంటిలో వండే మూడ్ లేకపోవటంతో, ఫుడ్ను జొమాటోలో ఆర్డర్ పెట్టారు.. కానీ ఆర్డర్ గంట ఆలస్యంగా వచ్చింది. పది...
తమిళనాడు బడ్జెట్లో రూపాయి చిహ్నాన్ని(Rupee Symbol) మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూపాయి చిహ్నాన్ని ఎలా మారుస్తారు? అని కొందరు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం...
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీతంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వచ్చింది రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ ను రాబోయే 23 సంవత్సరాలలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. శనివారం గ్రామ...
రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని...