ఐదేళ్ల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. బాధిత మహిళను చంపింది స్వయాన మనవడేనని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు నిర్ఘారింతపోగా.. మృతదేహాన్ని దాచేందుకు మృతురాలి కుమార్తె...
మునుగోడులో ఉప ఎన్నికకను నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్ ప్రకటించటంతో, తెలంగాణలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎలాగైనా తమ పవర్ను నిరూపించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తుండగా.. తమ ఉనికిని కాపాడుకునేందుకు...
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యలు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు...
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం...
గంజాయి వినియోగిస్తూ పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అక్కడ రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది....
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ లిస్టులో మృణాల్ ఠాకూర్ చేరారు. సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ...
దసరా వచ్చిందంటే దేశం మొత్తం సంబరల్లో మునిగి తేలుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుణ్ణాళ్లు పెట్టడం.. ఉత్సవాలను ఘనంగా చేయడం తెలిసిందే.. అయితే కొందరు యువకులు దసరా రోజున మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో బూర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...