టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ‘క’ సినిమాతో పాన్...
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ(Kiara Advani), నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర(Sidharth Malhotra) తమ అభిమానులకు తీపికబురు చెప్పారు. బాలీవుడ్లోని స్వీట్ కపుల్గా పేరున్న వీరు తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్...
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళిని(Rajamouli) తాజాగా ఒక వీడియో చిక్కుల్లో పడేసేలా ఉంది. రాజమౌళి స్నేహితుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి విడుదల చేసిన సూసైడ్ ముందు రికార్డ్ చేరసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్...
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరబాద్ రాయదుర్గం హైహోం భుజా అపార్ట్మెంట్స్లోని ఆయన నివాసం నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు....
తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన అలనాటి ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి(Krishnaveni) (102) కన్నుమూశారు. వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్లోని నివాసంలో...
స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ జోనర్ 'ది రాజా సాబ్(The Raja Saab)' మూవీ ఒకటి. అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం అత్యంత ఆసక్తిగా...
నటుడు అల్లు అర్జున్కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ షరతులను సడలించింది. ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకాకుండా...
ప్రముఖ నటుడు మోహన్బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది. జర్నలిస్టుపై చేసిన దాడి కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై...
టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం...
వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం(Mamnoor Airport) అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం శంషాబాద్ విమానాశ్రమానికి 150 కిలోమీటర్ల దూరంలో...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు...
పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట జిల్లా...