ఈ మధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన… నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ కరోనా...
ఓటీటీల్లో సందడి చేయడానికి భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి కానుకగా అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. కరోనా తరువాత భారీ సక్సెస్ సాధించిన చిత్రాల్లో అఖండ నిలిచింది. బాలయ్య కెరీర్...
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి...
2013లో 'జంజీర్'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత అక్కడ సినిమాలు చేయలేదు. అయితే హిందీలో మళ్లీ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్లో భాగంగా...
మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కేరళ సీఎం...
స్టార్ హీరో పవన్కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చింది. కొత్త...
ఈ మధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా నిర్ధారణ అయింది. ఈమధ్య...
శివ శక్తి ఫౌండేషన్ సంస్థ అనే పేరుతో పలువురు హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...