తెలంగాణ గవర్నమెంట్పై యువ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ల రేట్ల విషయంపై స్పందించిన ఆయన తెలంగాణ సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ పాముకాటుకు గురయ్యారు. సల్మాన్ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్లోని ఫాంహౌస్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది. దీంతో, సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “రాధేశ్యామ్”. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా...
బాహుబలి, సాహో సినిమాల తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది...
సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు వీలుగు శుక్రవారం జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే...
హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల రిలీజైన ఆల్బమ్ సాంగ్ 'మధుబన్'ను బ్యాన్ చేయాలని పలువురు పురోహితులు డిమాండ్ చేశారు. అందులో సన్నీ లియోనీ అభ్యంతరకరంగా డ్యాన్స్ చేసిందని...
స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలకు ఒకే చెప్పిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ అనే...
వివాదాస్పద దర్శకుడు తాజాగా తెరక్కిస్తోన్న సినిమా ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. 1980స్ లవ్ స్టోరీ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...