Betting Apps | దేశంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడంలో గణనీయమైన మెరుగుదల ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. 2024లో...
Aadhaar Voter Card | దేశంలో ఓటర్ల సంఖ్య, ఓటింగ్ ప్రక్రియపై ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కొన్నాళ్లపాటు ట్విట్టర్ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్(Truth Social)’ను ప్రారంభించారు. తాజాగా భారత ప్రధాని...
కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్ 5(Chandrayaan 5) మిషన్కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 250 కిలోల రోవర్ ను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని మోదీ(PM Modi) ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ పాడ్కాస్టర్, ఏఐ రీసెర్చర్ లెక్స్ ఫ్రిడ్మాన్(Lex...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం అనేది ఇస్లామాబాద్పైనే...
తమిళనాడు బడ్జెట్లో రూపాయి చిహ్నాన్ని(Rupee Symbol) మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూపాయి చిహ్నాన్ని ఎలా మారుస్తారు? అని కొందరు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తి చేశారు. ప్రస్తుతం ఈ...
కేంద్రం, తమిళనాడు(Tamil Nadu) మధ్య భాషా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిందీ భాషకి వ్యతిరేకంగా మరో సంచలన అడుగు వేసింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం గురువారం నాడు 2025-26...
దక్షిణ భారతదేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం చెన్నైలో దక్షిణాది...
డీలిమిటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీనిపై హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు....
నియోజకవర్గాల పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) ఆధ్వర్యంలో చెన్నైలో శనివారం నిర్వహించనున్న సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)...