ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా డీఏ 4 శాతం పెంచుతూ తీపికబురు చెప్పింది. తాజా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. ఇక తాజాగా మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారి...
యూపీలోని లఖిమ్ పురి ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శారదా నది వంతెనపై ఓ ట్రక్కు-బస్సు ఢికొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి దేశ్యవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అలాగే తెలంగాణలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి తొలి అరెస్ట్...
దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న కొందరిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ,ఎల్లో ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. దీనికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇలాంటి కొత్త లక్షణాలు కనిపిస్తే...
బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అనే చెప్పాలి, ఈ వార్త చాలా వరకూ వ్యాపారులకి సాధారణ ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు అందరూ, ఫండ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి ఆర్టీజీఎస్ సిస్టమ్ రోజంతా అందుబాటులో...
రుణమాఫీ విషయంలో యు టర్న్ తీసుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు...
Araku Coffee Stalls | సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ సువాసన వెదజల్లనుంది. పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాళ్లు తెరవడానికి...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సత్కారం గురించి జరుగుతున్న తప్పుడు వార్తల వ్యాప్తిని ఖండిస్తూ, UK పార్లమెంట్ నుంచి క్లారిటీ వచ్చింది. అయితే, చిరంజీవిని UK పార్లమెంట్లో సత్కరించారనే...