అబార్షన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అబార్షన్ కు పెళ్ళికి సంబంధం ఏమి లేదని, 24 వారాల లోపు వివాహిత, అవివాహిత మహిళలు సురక్షిత అబార్షన్ చేసుకోవచ్చని...
జమ్మూకాశ్మీర్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఉధంపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో ఉన్న బస్సులో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ...
భారతదేశ త్రివిధ దళాల అధినేతగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్ ను నియమిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా గాను బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా ఈ...
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా డీఏ 4 శాతం పెంచుతూ తీపికబురు చెప్పింది. తాజా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. ఇక తాజాగా మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారి...
యూపీలోని లఖిమ్ పురి ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శారదా నది వంతెనపై ఓ ట్రక్కు-బస్సు ఢికొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి దేశ్యవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అలాగే తెలంగాణలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి తొలి అరెస్ట్...
దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న కొందరిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ,ఎల్లో ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. దీనికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇలాంటి కొత్త లక్షణాలు కనిపిస్తే...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...