Sambhal Masjid Case | ఉత్తర్ప్రదేశ్లోని సంభల్లో ఉన్న షాహీ జామా మసీదు వివాదం విషయంలో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా...
బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైంది. ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్తామా అన్న అనుమానం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనారిటీ హిందువుల ఇళ్లపై కూడా దాడులు...
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ సీఎం అభ్యర్థిగా హేమంత్ను ఎన్నుకుంది....
అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament) ఉభయ సభలపై కూడా పడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలను అదానీ అవినీతి అంశం కుదిపేస్తోంది. అదానీ...
వయనాడ్(Wayanad) లోక్సభ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆమె ఈరోజు తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలు...
భారతదేశంలోని విమానయాన సంస్థలకు(Indian Airlines) వస్తున్న బాంబు బెదిరింపులపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్ కీలక సమాచారాన్ని వెల్లడించారు. 2024...
దేశంలో కాంగ్రెస్ భవితవ్యంపై బీజేపీ నేత ఆశివ్ దేశ్ముఖ్(Ashish Deshmukh) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ భవిష్యత్తు శూన్యమని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే...
భారత్లోకి అతి త్వరలోనే హైస్పీడ్ రైళ్లు ఎంట్రీ ఇవ్వనున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) వెల్లడించారు. వీటి ఎంట్రీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా ఆయన చెప్పారు. ఈ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...