ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి(Yamini Krishnamurthy) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె కన్నుమూసినట్లు...
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన ముక్కు నుంచి రక్తస్రావం కావడం అక్కడ అందరినీ ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించింది....
Chennai |పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం అంటే అందరికీ భౌతిక దాడి లేదా సఫా చేసేయడమే తెలుసు. కానీ చెన్నైలోని ఓ యువకుడు మాత్రం తాను ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతుందన్న కోపంతో...
Union Budget |కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లోని కీలక కేటాయింపులు ఇవే..
ప్రజల మద్దతుతో మూడోసారి అధికారంలోకి
- ప్రజల...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సరికొత్త రికార్డ్ సృష్టించారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. 2019 మే 30 నుంచి ఆమె భారత దేశ కేంద్ర ఆర్థిక...
Union Budget 2024 | దేశంలోని రైతులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులు, యువతకు బడ్జెట్లో భారీ ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక...
ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటలకు పెంచాలన్న ప్రతిపాదన కర్ణాటక(Karnataka) అంతటా హాట్ టాపిక్గా నడుస్తోంది. ఈ ఆలోచనను ఐటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సంస్థలు మాత్రం దీనిని అమలు...
ఒడిశా(Odisha) - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక సింధికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...