అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో బైడెన్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్ అయింది. విమానం నుంచి దిగిన బైడెన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ...
G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్...
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు...
G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి...
ఇండియా పేరు మార్పుపై దుమారం రేగుతోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లు సైతం ప్రవేశపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో...
ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా (61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987 కేరళ...
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రధాన మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో తెలపాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...