జాతీయం

భారత్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బో బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌ విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో బైడెన్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్ అయింది. విమానం నుంచి దిగిన బైడెన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ...

ఢిల్లీ చేరుకున్న భారత్ అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునక్

ఢిల్లీలో ఈనెల 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రపంచ దేశాల అధినేతలు భారత్‌కు విచ్చేస్తున్నారు. తాజాగా యూకే ప్రధాని రిషి సునక్(Rishi Sunak) సతీసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి ఢిల్లీ...

G 20 సదస్సు: భారత్ ఎదుట భారీ ఎజెండా

G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్...
- Advertisement -

ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు...

స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి ఆన్లైన్ డెలివరీలకు బ్రేక్

G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి...

ఇండియా పేరు మార్పుపై జై శంకర్‌ క్లారిటీ 

ఇండియా పేరు మార్పుపై దుమారం రేగుతోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌ గా మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లు సైతం ప్రవేశపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో...
- Advertisement -

మోదీ భద్రతను పర్యవేక్షించే SPG డైరెక్టర్ జనరల్ కన్నుమూత 

ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా (61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987 కేరళ...

ప్రత్యేక సమావేశాలు: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రధాన మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో తెలపాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...