2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో 16 మందితో పార్టీ ఎన్నికల కమిటీని కాంగ్రెస్(Congress) అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు...
ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు(G20 Summit) జరగనుంది. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సుకు కనీవినీ ఎరుగని...
దేశ కీర్తిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిపిన చంద్రయాన్-3(Chandrayaan 3) మిషన్ మరో అద్భుతాన్ని సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మరోసారి సేఫ్ ల్యాండ్ అయింది. భవిష్యత్ లో చంద్రుడిపై...
అంతరిక్ష పరిశోధనలో వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్న ఇస్రో(ISRO)లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ శాస్త్రవేత్త వలర్మతి (50) గుండెపోటుతో మరణించారు. వలర్మతి(ISRO Scientist Valarmathi) పేరు...
సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్-1(Aditya L1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న...
వన్ నేషన్.. వన్ ఎలక్షన్(One Nation One Election)పై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్గా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(Ram Nath Kovind)ను నియమించింది. కమిటీ సభ్యులుగా...
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా వరుస సమావేశాలు జరుపుతూ కీలక నిర్ణయాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...