చంద్రయాన్3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియాను నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పట్ల ప్రజలు అమితమైన గౌరవం అందిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. ఈ...
పార్లమెంట్(Parliament) ప్రత్యేక సమావేశాలకు కేంద్రం మొగ్గు చూపింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ...
భారత దేశంలో రాఖీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి రాఖీ పండుగ ప్రతీక. ప్రపంచ వ్యాప్తంగా సోదరులు ఎక్కడ ఉన్నా రాఖీ రోజున వారి దగ్గరకి వెళ్లి రాఖీ...
ధరల భారం నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిత్యం వాడే వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగేందుకు ధరల...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఆదివారం...
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కీలక ప్రకటన చేశారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు అంబానీ ప్రకటించారు. గ్లోబల్ ప్లేయర్లతో జట్టుకట్టి డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా సులభమైన, ఇంకా...
లోక్సభ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉండొచ్చని ఆమె జోస్యం చెప్పారు. ప్రచారం కోసం ఇప్పటికే అన్ని...
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి అభిమాన నటుడు, నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...