AP Election Commissioner |ఏపీలో ముందస్తు్ ఎన్నికలు జరుగబోతున్నాయంటూ వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఏపీలో...
ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో గట్టి పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ.. ఆ మేరకు వ్యూహాలకు పదును...
గంగా యాక్షన్ ప్లాన్ (బీఏపీ) కింద 1980 చివరలో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పటివరకు 40 వేల తాబేళ్లను విడుదల చేసింది. గంగా నది(Ganga River)ని శుద్ధిచేసి పునరుజ్జీవింపజేసే బహుముఖ ప్రయత్నాల్లో భాగంగా...
ఇప్పటి వరకు తెలుపు, నీలి రంగులో ఉన్న కనిపించే వందే భారత్ ట్రైన్స్(Vande Bharat Express) ఇప్పుడు కాషాయ రంగులో కూడా దర్శనమివ్వనున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెన్నైలోని రైల్వేస్...
Falaknuma Train Fire |ఫలక్ నుమా రైలు అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని క్లూస్ టీమ్ అనుమానిస్తోంది. S4 బోగీలోని మూత్రశాల వద్ద విద్యు శాతం జరిగినట్టు భావిస్తున్నారు. S4 బోగీలో...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినూత్న కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్(Sonipat) సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు. రైతుల...
నేపాల్ ప్రధాని ప్రచండ(Prachanda) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రధానిగా చేసేందుకు భారత్కు చెందిన ఓ వ్యాపారి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ప్రధాని ప్రచండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...