జాతీయం

IAF MiG 21 |ఇంటిపై కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు మహిళలు మృతి

రాజస్థాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21(IAF MiG 21) యుద్ధ విమానం కుప్ప కూలిపోయింది. సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం...

Rahul Gandhi |ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి కన్నింగ్‌హామ్ రోడ్‌లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌‌లో బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ఉదయాన్నే...

Kerala |కేరళ బోటు ప్రమాదంలో తీవ్ర విషాదం.. 22కు పెరిగిన మృతుల సంఖ్య

కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11మంది ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

Uttar Pradesh |యూపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఖైదీల హవా

చదువుకోవాలనే తపన ఉండాలే గానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గట్టెక్కవొచ్చు. ఏ వయుసులో అయినా పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. పలు నేరాలు చేసి ఆ...

Priyanka Gandhi |రేపు హైదరాబాద్ రానున్న ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఇదే..

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించే యువ సంఘర్షణ సభ(Yuva Sangharshana...

Asaduddin Owaisi |సోనియా గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలోని హుబ్బలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోనియాపై విమర్శల వర్షం...
- Advertisement -

Delhi లో హైటెన్షన్ వాతావరణం.. క్యాండిల్ లైట్ మార్చ్‌కు పిలుపు

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద రెజర్లు చేస్తున్న ఆందోళనను ఉధృతం చేశారు. క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో రెజర్లకు భారీగా మద్దతు లభిస్తోంది....

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి బోల్తా

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...