Rajya Sabha Elections | లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 15 రాష్ట్రాలకు చెందిన 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ...
దేశవ్యాప్తంగా బీహార్(Bihar) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట జేడీయు అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) చర్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నితీష్ కుమార్ తన CM పదవికి రాజీనామా చేశారు....
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణ పర్యటనకి రావాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని అత్యవసర పనుల కారణంగా ఆయన...
గణంతత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను(Padma Awards 2024) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషన్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతుందని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay...
శతాబ్దాలుగా ఉన్న కోట్లాది మంది భారతీయుల కల జనవరి 22న అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో నెరవేరిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కన్నుల...
అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) పై పాకిస్తాన్ జెండా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాముని భక్తులు ఆందోళన చెందారు. రామమందిరంపై పాకిస్తాన్ జెండా చూసి ఆగ్రహం...
వివాదాస్పద జ్ఞానవాపి(Gyanvapi), షాహీ ఈద్గా(Shahi Idgah) నిర్మాణాన్ని ముస్లింలు హిందువులకు అప్పగించండి. వీటితో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. మాజీ ASI (ఆర్కియాలజీ సర్వే ఆఫ్...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...