కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. అలంద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన బీజేపీ పై మండిపడ్డారు. పప్పు పంటలకు పేరుగాంచిన ఈ నియోజకవర్గం.. స్థానిక...
మరో వారం రోజుల్లోనే కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam)ను దర్యాప్తు చేస్తున్న ఈడీ గత నెల 27న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సప్లిమెంటరీ చార్జిషీట్ సమర్పించింది. అందులో పలు సంచలన విషయాలను...
ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని...
జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(Arun Gandhi) (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరకు కన్నుమూశారని కుటుంబ...
Karnataka Elections |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బెంగళూరులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే...
విడాకులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో కలిసి జీవించలేమని భావించే దంపతులకు వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇకపై విడాకుల కోసం 6నెలల నుంచి...
కర్ణాటక ఎన్నికలకు మరో తొమ్మిదిరోజులు మాత్రమే ఉండడంతో రాజకీయల పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలుతో పాటు,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...