ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. 58ఏళ్ల తర్వాత సాత్విక్-చిరాగ్ జోడి పసిడి సాధించింది. 1965లో పురుషుల సింగిల్స్లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్కు తొలిసారి...
పంజాబ్(Punjab)లోని లుథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. గియాస్పురా ప్రాంతం గోయల్ మిల్క్ ప్లాంట్లో ఆదివారం(ఏప్రిల్ 30) ఉదయం 7.15 గంటల...
భారత వాతావరణ కేంద్రం(IMD) దేశవ్యాప్తంగా భారీ వర్ష(Rain Alert) సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎటువంటి...
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(Chennai airport)లో పాముల కలకలం రేగింది. కౌలంలపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులు బిత్తెరపోయారు. ఆమె బ్యాగులలో విషపూరితమైన 22పాములను...
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యతను ముమ్మరం చేస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar ) తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీలతో ఓ భారీ సమావేశం నిర్వహించి రానున్న...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనను నింధించిన...
బైజూస్(BYJUs) లెర్నింగ్ యాప్ అధినేత రవీంద్రన్ బైజూ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెమా నిబంధనలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...