నన్నే కాదు కాంగ్రెస్‌ అంబేద్కర్‌ను కూడా విమర్శించింది: ప్రధాని

-

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనను నింధించిన ప్రతిసారి బీజేపీ పార్టీ పుంజుకుంటూనే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చేతనైనా పని ఒక్కటే.. అని ప్రభుత్వాన్ని విమర్శించడమే అని అన్నారు. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తనను మాత్రమే కాదు లింగాయత్, అంబేద్కర్, వీర్ సావర్కర్ ఇలా అందరినీ నిందించడం అలవాటే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులును నిందించేందు కేటాయించిన సమయాన్ని సుపరిపాలన అందించడంపై దృష్టి సారిస్తే వారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. వారి నిందలకు కర్ణాటక ప్రజలే ఓట్ల ద్వారా జవాబు చెబుతారని మోడీ(PM Modi) అన్నారు.

- Advertisement -
Read Also: కనీసం చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా చూపించరా?: RSP

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...