అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) పై పాకిస్తాన్ జెండా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాముని భక్తులు ఆందోళన చెందారు. రామమందిరంపై పాకిస్తాన్ జెండా చూసి ఆగ్రహం...
Karnataka | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి గొంతు కోసి అతడి రక్తం తాగిన ఘటన కలకలం రేపింది. కర్ణాటక(Karnataka)లోని చిక్కబళ్లాపూర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది....
బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు....
Karnataka |కర్ణాటకలో ఇటీవలే కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ...
CM KCR |కర్ణాటకలో మే 20వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా మే 20వ తేదీన సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,...
కర్ణాటక ఫలితాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి...
కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ ఓటమి స్వయంకృతాపరాధమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 136 స్థానాలను హస్తగతం చేసుకొని సత్తా చాటింది. తాజాగా.. ఈ ఎన్నికలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ...
ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. జనసేన పార్టీకి కామన్ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ...
Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు.. 25 ఎంపీ స్థానాల...