జాతీయం

అయ్యప్ప భక్తులకు కేంద్రం సూపర్ న్యూస్

శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల సమీపంలోని కొట్టాయం దగ్గర గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు...

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్ని వచ్చాయంటే?

Corona Updates |దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 కేసులు నమోదుకాగా.. 24మంది మృతిచెందారు. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 5.31లక్షల మంది...

గుజరాత్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుచ్చిరాములు ఎన్నిక

గుజరాత్(Gujarat) ప్రాంతీయ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాపోలు బుచ్చి రాములు(Rapolu BuchiRamulu) నియమితులయ్యారు. ఈయన తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా కొడకండ్ల ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం సూరత్ లో నివాసం ఉంటున్నారు....
- Advertisement -

యూపీలో వరుస ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో బూటకపు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017లో యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సీఎం అయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు మొత్తం 183...

కర్ణాటకలో బీజేపీకి గట్టి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది(Laxam Savadi)...

నాలుగు గంటలుగా కొనసాగుతున్న కేజ్రీవాల్ CBI విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం(ఏప్రిల్ 16) సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. నాలుగు గంటలుగా కొనసాగుతోంది. లిక్కర్...
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు షురూ

Telangana |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలపై ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వాహణపై చర్చించి, అధికారులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాకుండా.. పోలింగ్...

MLC కవితకు బిగ్ షాక్.. మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్

మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar).. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha), ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై సంచలన ఆరోపణలు చేస్తూ.. లేఖలు విడుదల...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...