కేసీఆర్ సర్కార్పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్లో వచ్చిన ఫలితమే రానున్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం...
కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని...
గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతిసారీ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్(Eatala Rajender) భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్కు ముప్పు ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. హుజురాబాద్తో పాటు జిల్లాల పర్యటనల్లో...
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు(SCV Naidu) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్సీవీ నాయుడు పసుపు కండువా కప్పుకున్నారు. ఎస్సీవీతోపాటు పలువురు నేతలు...
ఓటర్ లిస్టులో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు...
తెలంగాణ బీజేపీ నేత జితేందర్రెడ్డి(Jithender Reddy) చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు, కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...