రానురాను ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది... గత ఎన్నికల్లో అదికారం కోల్పోవడంతో ఎవరిదారి వారుచూసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు... తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన 150 మంది టీడీపీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే... అసెంబ్లీ సాక్షిగా మరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అన్నిప్రాంతాలు అభివృద్ది చెందుతాయని భావిస్తున్నారు... అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ముంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు... తనకు రాజధానిలో భూములు ఉన్నట్లు అయితే నిరూపించాలని అన్నారు... ఇటీవలే అసెంబ్లీ సమావేశంలో...
మొత్తానికి రాజధానిపై చిరంజీవి చేసిన కామెంట్లు జగన్ చేసిన కామెంట్ల కంటే హీట్ పుట్టిస్తున్నాయి.. మూడు రాజధానులకు చిరంజీవి కూడా సమర్దించారు, అయితే ఆయన చేసిన కామెంట్లపై రాజధానిలో కొందరు రైతులు అలాగే...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తీసుకున్న నిర్ణయం కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.. ఇక ఈ రాజధాని విషయంలో ముందు నుంచి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు...
పరిటాల కుటుంబంలో తాజాగా విషాదం చోటు చేసుకుంది... కుటంబానికి పెద్ది దిక్కుగా ఉన్న పరిటాల శ్రీరాములయ్య సోదరుడు గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు... కొద్దికాలంగా గజ్జిలప్ప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.....
ఆయన అరోగ్యం...
మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం స్వాగతించిన విషయం తెలిసిందే ... అయితే పవన్ ఓ దారి నాగబాబు ఓ దారి మెగాస్టార్ చిరంజీవి ఓదారి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...