ఏపీ అసెంబ్లీ సీతాకాల సమావేశాల్లో వాడీ వేడిగా సాగుతున్నాయి.... అధికార నేతలు ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇదే క్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్మోహన్...
జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది... ఆ పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు......
2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి... టీడీపీ రాష్ట్రంలో పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో చాలామంది తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు
ఇప్పటికే పలువురు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలువనున్నారు... ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్ మోహన్ రెడ్డి సీరియన్ అయ్యారు... దీనిపై వివరణ...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది... తాజాగా మాజీ హోంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడును అలాగే లోకేశ్ ను విమర్శించే అర్హత వంశీకి లేదని అన్నారు......
ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు సంచలనం రేకిత్తించిన సంగతి తెలిసిందే... ఈ కేసు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ప్రభుత్వం సిట్ ను నియమించింది... ఇప్పటికే సిట్ అధికారులు...
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా తేడా ఉందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పల రాజు అన్నారు... చంద్రబాబు నాయుడు...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరపై వాడీ వేడి చర్చ జరిగింది... ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని ఉల్లికోసం రైతు బజార్లో ప్రజలు కిలో మీటర్లు మేరా నిలబడాల్సి వస్తుందని అన్నారు.......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...