ప్రజావేదికను కూలగొడతానని చెబుతున్న సీఎం జగన్, అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల...
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు....
పోసాని కృష్ణమురళి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రచయితగా 100 సినిమాలకు పైగా పని చేసిన ఈయన.. ఆ తర్వాత దర్శకుడిగా కూడా మారాడు. ఆ తర్వాత నటుడిగా మారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ బిజీబిజీగా గడిపిన బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ అంటూ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు....
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారటంతో ఆ మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాపాక మాట్లాడుతూ... మిత్రపక్షం బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార వైసీపీని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ... తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన క్రమశిక్షణా కమిటీ......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...