ఉత్తరాంధ్రాలో బీసీ బెల్ట్ ఎక్కువ, అదే ఓటు బ్యాంకు అండి , అక్కడ ఈసారి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.. అంతేకాదు ఇక్కడ...
జగన్ గెలిస్తే చాలా మంది సెటిల్ అయిపోతాము అని భావిస్తున్నారా ? అవును తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తోంది.. జగన్ తో ఇప్పటి వరకూ ఉన్న నేతలు మంత్రులు...
తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు పట్టుకొమ్మలు, గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీ సాధించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏకంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 కి 15 స్ధానాలు...
నిజమే 40 ఏళ్లు రాజకీయాంగా ఎన్నో చూశారు చంద్రబాబు.. ఎంత ధీమా ఉంటే కచ్చితంగా 120 పైగా స్ధానాలు గెలుస్తాం అని చెబుతారు.. మరో పక్క దేశంలో పలు రాష్ట్రాల్లో నాయకుల...
దేశ వ్యాప్తంగా జగన్ గెలుస్తాడు అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. మరో పక్క జగన్ కు పెద్ద ఎత్తున ప్రజా అభిమానం వచ్చింది అని, అందుకే ఈసారి మహిళా ఓటర్లు కూడా ఫ్యాన్...
2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, మోదీ, పవన్ కలిసి పోటీ చేసిన సమయంలో అసలు జగన్ చరిష్మా ముందు వీరు ముగ్గురు ఎగిరిపోతారు అని, కచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు...
వైసీపీ అధినేత జగన్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కానున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. దీని వెనుక బలమైన కారణం ఉంది.. ఏపీలో అన్నీ సర్వేలు జగన్ కు...
వైసీపీ నాయకులు కొందరు అత్యుత్సాహం చూపించి ఈ ఎన్నికల్లో తాము గెలుస్తాము అని చెబుతున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీ నేతలపై అదే పనిగా విమర్శలు కూడా చేస్తున్నారు.. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తాము...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...