ఏపీలో అధికారంలోకి వచ్చి మంచి జోష్ మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గం ఏర్పాటు చేసిన వెంటనే సమావేశం అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన మంత్రివర్గ...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం అమరావతిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కిమిడి కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప,...
ఏపీ సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఇవాళ విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జగన్ శారదాపీఠం సందర్శన కోసం ఈ ఉదయం విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద కొందరు...
ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 లో వాటాల వివాదంలో నూతన యాజమాన్యాన్ని మోసం చేసి, ఫోర్జరీ కేసులో చిక్కుకుని గత కొంత కాలంగా పరారీలో ఉన్న మాజీ సీఈవో రవి ప్రకాష్...
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా వైజాగ్ లో అడుగుపెట్టారు. విశాఖలోని శ్రీ శారదపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి వద్దకు...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన వైఫల్యం అనంతరం మీడియాకి చాలా దూరంగానే ఉన్నారు. అయితే చాలా రోజుల తరువాత కాస్త విశ్రాంతి దొరికిందని అనుకున్నారో ఎమో కాని ఎంచక్కా...
చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున విమర్శల పాలైన పథకం ఏదైనా ఉందంటే అది నీరు చెట్టు అనే చెప్పవచ్చు. ఈ పథకంపై అటు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు...
ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే జగన్ క్యాబినెట్ లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...