Pushpa Srivani: ఏపీకి మూడు రాజధానులు అనేది సీఎం జగన్ విజన్తో కూడిన ఆలోచన అని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల...
YS Sharmila: కుంభకోణాల ఫాదర్ కేసీఆర్ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద...
Munugode Bypoll :బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి జ్వరం వచ్చింది. దీంతో నేడు జరగవలసిన మునుగోడు ఎన్నికల ప్రచారనికి దూరం కాగా.. ఆయన స్ధానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేయనున్నారని...
Cartoon :పండగైనా.. ఇంట్లో పెళ్లి ఉన్నా రాజకీయాలకు సంబంధం లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి.. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలుకూడా ఎన్నికల ప్రచారలు జోరుగా చేస్తున్నారు....
Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదని..వారు అసహనంతో వున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పవన్ విశాఖలో హంగామా...
Loan apps: రుణ యాప్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా.. రుణ యాప్ (Loan apps)వేధింపులు తగ్గటం లేదు. ఫలితంగా మానసిక క్షోభతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా...
Vangalapudi Anitha: వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్లో పేర్కొన్నారు. సీబీఎన్, పవన్...
Kishan Reddy: మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు....
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...