రాజకీయం

KTR: ఫామ్‌హౌస్ డీల్‌పై కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారు

Minister KTR: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకులు ధనబలంతో కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు...

Somu Veerraju: ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపివేస్తాం?

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. కేంద్రం...

Bhumana Karunakar Reddy: తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన

Bhumana Karunakar Reddy: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. రాజధాని...
- Advertisement -

TRS: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి భద్రత పెంచిన ప్రభుత్వం

TRS: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేసిన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ (TRS) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ...

Poonam Kaur: రాహుల్‌ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్

Poonam Kaur: దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది. ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు రాహుల్‌ యాత్రలో సినీ నటి...

Vishnuvardhan Reddy: వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి

Vishnuvardhan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించే వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలని, అభివృద్దే అజెండాగా పాలనను సాగించే బీజేపీ, జనసేనను ప్రజలు ఆశీర్వదించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్...
- Advertisement -

Nagoba festival :ఆదివాసీ ఆడపడుచుగా నాగోబా జాతరకు రండి

Nagoba festival: దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా జరుపుకునే నాగోబా జాతరకు తప్పకుండా హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎంపీ సోయం బాపురావు ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్మును కలిసిన...

ycp rebel mp Raghurama: రాజధానికి భూములిచ్చి మోసపోయారు

ycp rebel mp Raghurama:అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా ఓ వ్యవస్థేనా అంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది...

Latest news

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు...

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...