రాష్ట్రాన్ని దుర్మార్గులు పాలించటంతో.. దాడులు పెరిగాయని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. వైసీపీ నేతల దాడిలో కంటి చూపును కోల్పోయిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని మాజీ మంత్రులు అయ్యన్న పాత్రడు,...
తెలంగాణ రాష్ట్ర సీఎంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పగటి కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ, తాంత్రికుడు సూచనల...
టీడీపీపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ దుశ్శాసునుల పార్టీగా మారిందంటూ ధ్వజమెత్తారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు....
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడనే మంత్రి కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాంత్రికుడు సలహా మేరకే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారంటూ...
మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు....
తెలంగాణలో తమ పట్టును సాధించుకునేందుకు ప్రతి రాజకీయపార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే మునుగోడు ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ బరిలోకి తాజాగా బీఎస్పీ కూడా చేరింది. మునుగోడులో బీఎస్పీ...
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు అయిన నాన్ పొలిటికల్ ఏజేసీ కన్వీనర్కు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేసినట్లు వెల్లడించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...