తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 2024 నాటికీ తెలంగాణను ఇస్లాం రాజ్యాంగ మార్చడమే తెరాస పని అని విమర్శించారు. అంతేకాదు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా...
తెలంగాణాలో దసరా సెలవులపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వడంతో విద్యార్థులకు...
"నేను రాజకీయాల నుండి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని...
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోవడం, అలాగే AICC పీఠంపై రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి అధ్యక్ష పీఠాన్ని గాంధీయేతర...
ఏపీ అసెంబ్లీ నుండి మంగళవారం టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో...
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. కొన్నిరోజుల నుండి బీజేపీలోకి అమరీందర్ చేరబోతున్నారని...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల టిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ..నా మీద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు...
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు ముగిశాయి. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుండి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...