తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్ లోని ఇజియంలోని ఓ గొయ్యిలో ఏకంగా 440 మృతదేహాలు బయటపడడం కలకలం రేపుతోంది. వీరంతా కాల్పుల్లో, వైమానిక దాడుల కారణంగా మరణించినట్లు తెలుస్తుంది. అయితే...
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు కేసీఆర్. ఇక తాజాగా గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు....
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన కారుపై బాంబు దాడి జరిగినట్టు జనరల్ జీవిఆర్ టెలిగ్రామ్ ఛానెల్ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తాజాగా సీఎం నిర్ణయంపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు....
ఏపీలో 14 మంది అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో డీఎఫ్ వోలు, సబ్ డివిజినల్ ఫారెస్ట్ అధికారులు వున్నారు. కాగా ప్రాజెక్ట్ టైగర్...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారును, కాన్వాయ్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జెలెన్ స్కికి గాయాలు అయినట్లు...
దేశ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ PK భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరూ ఏ అంశాలపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...