తెలంగాణ వచ్చాక 'జయజయహే తెలంగాణ' పాటను కాలగర్భంలో కాలగర్భంలో కలిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో రేవంత్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా...
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కోవిడ్ బారిన పడగా..తాజాగా ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన...
ఢిల్లీ సీఎం, ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ కు చేరుకున్నారు. ఆయన చేరుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్ లోని ఆప్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం ఇప్పుడు...
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని, అయితే ఇది కేవలం ఎస్సి, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కాగా కొన్నిరోజులుగా తమకు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. కనీసం ఏ రాష్ట్రాలతో సంప్రదించకుండా ఈ బిల్లును తెచ్చారని బీజేపీపై మండిపడ్డారు. ఈ...
తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు సీఎం...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. కాగా ఇప్పుడు మరోసారి నాలుగో విడత యాత్రకు బండి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నేడు కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి యాత్ర మొదలైంది. ఈ సందర్బంగా అక్కడి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...