సైకో జగన్ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్(Pawan Kalyan) తోడయ్యారని.. తనకు అనుభవం ఉంటే పవన్కు పవర్...
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని సీఎం జగన్(YS Jagan) నిలదీశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. జిత్తులమారి...
Cantonment Bypoll | సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ప్రముఖులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో...
ఏపీలో కాంగ్రెస్(AP Congress) అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్సభ, 126...
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్(Pothina Mahesh) వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి తను అనుచరులతో ర్యాలీగా గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రం క్యాంప్ దగ్గరికి...
ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్(Pothina Mahesh) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధినేత...
ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల...
25 మంది బీఆర్స్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పై తాజాగా మరో కేసు నమోదైంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...
MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల పోలింగ్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో...